GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/హుజురాబాద్ : హుజురాబాద్ అక్షరం ప్రతినిధి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల కేంద్రంలోని సింగిల్ విండో సొసైటీలో సరిపడా యూరియా ఇవ్వడంలేదని కరీంనగర్–జమ్మికుంట రహదారిపై రైతుల నిరసన చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అనంతరం రైతులు మాట్లాడుతూ ప్రజా పాలన అనే పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కృత్రిమ యూరియా కొరతను సృష్టించి రైతులను హరిగోశ పెడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకుండా, యూరియా కొరత లేదంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
.
Aksharam Telugu Daily