Wednesday, 04 March 2026 01:50:51 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కేసముద్రం స్టేషన్లో అంగరంగ వైభవంగా బోనాల పండుగ ఉత్సవాలు.

ముత్యాలమ్మ తల్లి కి బోనాలు సమర్పించిన జాటోత్ సుజాత హరీష్ నాయక్-- --శ్రావణమాసం వచ్చిందంటే మొట్టమొదటిసారి ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి- --చల్లగా దీవించు తల్లి అంటూ మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు-- --అంతేకాక ముత్యాలమ్మ తల్లిని నగలతో అలంకరించి తొలి బోనం సమర్పిస్తారు-- --ఆ తర్వాత భక్తులు తరలివచ్చి అమ్మవారి బోనాలు సమర్పిస్తారు ఎంతో అంగరంగ వైభవంగా జరిగినా ఈ పండుగ వేడుకలు--


CHANDRAGIRI VAMSHIKRISHNA,:KESAMUDRAM, :MAHABUBABD

Reporter

Date : 11 August 2025 12:39 PM Views : 1731

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కేసముద్రం : -- మహబూబాబాద్/కేసముద్రం/ఆగస్టు 11/అక్షరం న్యూస్:-కేసముద్రం స్టేషన్ ముత్యాలమ్మ తల్లి కమిటీ అధ్యక్షులు జాటోత్ హరీష్ నాయక్,అల్లం నాగేశ్వరరావు, గుగులోత్ వీరు నాయక్, ముత్యాల శివకుమార్, చిలివేరి సమ్మె గౌడ్, నర్సింగ వెంకటేశ్వర్లు మహమ్మద్ తాజుద్దీన్, శీల సత్యనారాయణ,బచ్చు పరమేశ్వర్,బోగోజు నాగేశ్వరరావు, తరాల సుధాకర్, రేణిగుంట్ల సుధాకర్, గుడిపల్లి రాజేష్, మహమ్మద్ రఫీ, కన్నెబోయిన శ్రీనివాస్,మంచన శంకరరావు,పోలేపల్లి యాకోబు రెడ్డి,బానోత్ బుడ్డ నాయక్,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :