Monday, 02 March 2026 11:09:07 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఎన్ ఎస్ యుఐ ఆధ్వర్యంలో మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 26 March 2025 09:24 AM Views : 844

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : హుస్నాబాద్ /సిద్దిపేట మార్చి 26(అక్షరం న్యూస్ ) ఎన్ ఎస్ యుఐ ఆధ్వర్యంలో మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం హుస్నాబాద్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో మన హుస్నాబాద్ కు శాతవాహన యూనివర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసినందుకుగాను మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం హుస్నాబాద్ ఎన్ఎస్ యుఐ పట్టణ అధ్యక్షుడు కూన విశ్వతేజ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతంలో గత 50 సంవత్సరాల నుండి అభివృద్ధి నోచుకోలేదు. కానీ మన మంత్రివర్యులు గడిచిన 15 నెలల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తోపాటు ఈ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల తీసుకువస్తూ జీవన్ కూడా ఇప్పించినందుకు మంత్రి కి ఎన్ ఎస్ యు ఐ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమూర్తి శ్రీనివాస్ ,యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చిన్నవేణి విద్యాసాగర్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు రాహుల్,హుస్నాబాద్ పట్టణ 19వ వార్డు యువజన కాంగ్రెస్ నాయకుడు దొబ్బల అనిల్ తదితరులు పాల్గోన్నారు..

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :