CHANDRAGIRI VAMSHIKRISHNA,:KESAMUDRAM, :MAHABUBABDReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కేసముద్రం : మహబూబాబాద్ /కేసముద్రం /సెప్టెంబర్ 12/అక్షరం న్యూస్ :-కేసముద్రం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు స్థానిక పోలీస్ లు, సబ్ ఇన్స్పెక్టర్ పి. నరేష్ డ్రగ్స్,గంజాయి,మాదకద్రవ్యాల వలన కలిగే పరిమాణాలు విద్యార్థులకు సమాజంపై అనేక అనర్ధాలు ఉంటాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు చదువుపై దృష్టి సాధించి విద్యార్థులందరూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని అలాగే అత్యవసర సమయంలో 100 నెంబర్ను ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ సమావేశం కు ఇంచార్జి ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్. నరసయ్య అధ్యక్షతన వహించారు దీనిలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily