AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : . *. హైదరాబాద్ / డిసెంబర్ 7/ అక్షరం న్యూస్ -: ఈ సందర్భంగా హైకోర్టు సీనియర్ న్యాయవాది జి. కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పిటిషనర్ ఇందిరా మరియు తన భర్త నరసింహులకు తమ గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్ లో తమ పేర్లు లేకపోవడంతో వెంటనే వారి పేర్లను ఓటర్ లిస్టులో చేర్చాలంటూ 01/12/2025 నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇట్టి పిటిషన్ పై ప్రభుత్వం తరఫున మరియు పిటిషనర్ తరపున వాదనలు విన్న అనంతరం తక్షణమే తన నామినేషన్ ను స్వీకరిస్తూ వారిని వెంటనే ఓటర్ లిస్టులో చేర్చాలంటూ ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
.
Aksharam Telugu Daily