D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * * ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 22 వైరా (అక్షరం న్యూస్) వైరా పురపాలక ఎన్నికల్లో మూడో వార్డు నుంచి పోటీకి సిద్ధమంటున్న వైరా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తోటకూర గోపి గత పది ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా పనిచేస్తూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభిమానిగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ , జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ , వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎన్నో ఉద్యమాలు రాస్తారోకోలు నిర్వహించి పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతుగా కృషి చేశారు. ఆనాడు ప్రతిపక్షంలో గత ప్రభుత్వం పై వినూత్న పోరాటం చేసి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఆనాటి ప్రభుత్వాలపై పోరాటం చేసిన నాయకత్వం ఉన్న వైరా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తోటకూర గోపి ఈనాడు అతనికి అవకాశం వస్తుంది. మూడో వార్డు ప్రజలు గోపి అన్న నువ్వుంటే మాకు ఎంతో అండగా ఉంటుందని చిన్న వయసులోనే ప్రజలు మనల్ని పొంది ప్రజా ఆదరణ పొంది ప్రజలు మా వార్డులో పోటీ చేయాలి గోపిని ఒత్తిడి చేస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ఈరోజు గోపన్న ఒక నిర్ణయానికి వచ్చి మూడవ వార్డు నుంచి పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్న మీ అందరికీ సేవ చేసే భాగ్యం నాకు మీరు కల్పిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ.. డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే వారు అవకాశం కల్పిస్తే పోటీలో నిలబడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.
.
Aksharam Telugu Daily