AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : . హైదరాబాద్ / డిసెంబర్ 2/ అక్షరం న్యూస్ -: మహబూబ్నగర్ జిల్లా నుండి నల్గొండ జిల్లా దామరచర్ల గ్రామ పంచాయతీకి తమ ఓట్లను బదిలీ చేసుకోగా అట్టి ఓట్లను ప్రస్తుత ఓటర్ లిస్ట్ లో పేర్లు నమోదు కాకపోవడంతో బంటు రేణుక శ్రీ 01/12/2025 నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇట్టి పిటిషన్ పై హైకోర్టు సీనియర్ న్యాయవాది జి . కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పిటిషనర్ బంటు రేణుక శ్రీ తరపున వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం తరఫున మరియు పిటిషనర్ తరపున వాదనలు విన్న అనంతరం తక్షణమే తన నామినేషన్ను స్వీకరించవలసిందిగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
.
Aksharam Telugu Daily