D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ నవంబర్/ 17 (అక్షరంన్యూస్) ఖమ్మం గ్రానైట్ ట్రేడర్స్ అండ్ మార్కర్ అసోసియేషన్ సంఘం వారి ఆధ్వర్యంలో 5వ కార్తీక మాస వన సమారాధన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘము యొక్క నూతన పాలక వర్గాన్ని సంఘం గౌరవ సలహాదారులు అదాలత్ నరేంద్ మరియు వేంపటి వెంకటేశ్వర్లు సంఘం గౌరవ అధ్యక్షుడు వెంపటి ఉపేందర్ ఆధ్వర్యంలో నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన పాలక వర్గం సభ్యులు.. అధ్యక్షుడు నూనావత్ కిషన్ , సెక్రటరీ ఎస్ కె జానీ, ఉప అధ్యక్షులు ఎస్ కె పాషా, ఉప అధ్యక్షులు కత్రం శేషగిరి, కోశాధికారి ఆకుల సైదులు, కోశాధికారి ఎం. రామ్మూర్తి జెయింట్ సెక్రటరీ.ఎన్ నర్సిరావు,జాయింట్ సెక్రటరీ ఎం.హనుమంతరావు, 9.. ఎఫ్ సీ నంబర్స్.. వి. శ్రీను, డి.దిలీప్,ఏ శ్రీకాంత్, ఎల్ కె. వెంకటేష్, కె. రమేష్, జి. అంజి, ఫయాజ్కహన్, అలీమ్, ఈ సందర్భంగా సంఘము ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించిన తదుపరి విందు కార్యక్రమం నిర్వహించారు.
.
Aksharam Telugu Daily