Wednesday, 04 March 2026 01:39:00 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సంఘాన్ని బలోపేతం చేసుకుందాం... - టీయూడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏనుగు వెంకటేశ్వరరావు, మైసా పాపారావు

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 27 July 2025 08:44 PM Views : 662

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో వారిరువురికి ఘన సన్మానం.. ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్/ జూలై 27 ( అక్షరంన్యూస్) / ఖమ్మం రూరల్: జర్నలిస్టుల హక్కుల సాధనకై టీయూడబ్ల్యూజే(ఐజేయు) సంఘాన్ని మరింత బలోపేతం చేసుకుందామని ఆ సంఘం జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులు ఏనుగు వెంకటేశ్వరరావు,మైసా పాపారావు అన్నారు. ఆదివారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డు లో గల సిపిఐ కార్యాలయంలో వారిరువుకి టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. తొలుత జర్నలిస్టులు బొకేలు, సెలవులతో సత్కరించి స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రభూమి జర్నలిస్ట్ పెరుమల్లపల్లి రమేష్ అధ్యక్షతన నిర్వహించిన సభలో వారు మాట్లాడారు... ఐ జే యు యూనియన్ కి ఖమ్మం రూరల్ మండలం ఎంతో బలమైన కేంద్రంగా పేర్కొన్నారు. ఈ బలంతో మరింత బలంగా యూనియన్ విస్తరణకు కృషి చేయాలని సంఘం జర్నలిస్టులకు తెలిపారు. జిల్లా కమిటీ నుంచి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. తమను ఆహ్వానించి సన్మానం చేసిన ఖమ్మం రూరల్ మండల కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఎన్. రంగారావు( మన తెలంగాణ), బి. అశోక్ ( ప్రజాపక్షం), ఎం. లక్ష్మణ్( నమస్తే తెలంగాణ), కె .రఘురాం( విశాలాంధ్ర), స్వరూప్ (సూర్య ), సురేష్ (పోలీస్ నిఘా),బి. కృష్ణ( విశాలాంధ్ర), బి. రాధాకృష్ణ( ఫాస్ట్ న్యూస్) పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :