D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా /గంగారం/ మార్చి 30(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని కోమట్లగూడెం (గామీణవైద్యశాలు పరిధిలో పశువులు గాలి కుంటు నివారణ టీకాలు వేసినట్లు (గామ పశువైద్యాధికారి రమేష్ తెలిపారు సోమవారం మండలం లోని కోమట్లగూడెం పశువైద్యశిభిరాన్ని నిర్వహించారు ఈకార్యక్రమంలో బాగంగా 50ఆవులు 20గేదేలకు ఉచితంగా గాలి కుంటు నివారణ టీకాలనువేసినట్లు వివరించారు మండల వ్యాప్తంగా అన్ని (గామాలలోని పశువులకు గాలికుంటు నివారణ టీకాలు ఇవ్వడం జరుగుతుందని రైతులందరు దీనిని సద్వినియోగం చేసుకోనిపశువులకు గాలికుంటు నివారణ టీకాలను వేయించేందుకు సం(పదించాలని సూచించారు ఈకార్యక్రమంలో సర్పంచ్ గుంట రామారావు వార్డు మెంబెర్ జనగం రవి పశువైధికారి రమేష్ గోపాలమీ(త సుర్ణపాక సతీష్ చింత రవి రైతులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily