Saturday, 18 April 2026 06:48:19 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఘనంగా ప్రజా కవి ,కాళోజి జయంతి వేడుకలు...

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 09 September 2025 03:42 PM Views : 427

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 9/ వైరా (అక్షరంన్యూస్) సామాన్య తెలంగాణ ప్రజల గురించి కవిత్వం రాసిన వాడు కాలోజీ నారాయణ రావు గొప్ప వ్యక్తిని, స్థానిక వైరా పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ వి. వీరస్వామి తెలిపారు. కాలోజి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమాన్ని , మంగళవారం కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ , కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాలతో అలంకరించి పూలతో గౌరవించడం జరిగింది. ఈ సందర్భంగా కాళోజి నారాయణరావు గొప్పతనాన్ని కవిత్వాన్ని ,విద్యార్థులకు వివరించడం జరిగింది. కాళోజి నారాయణరావు పూర్తి పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాస రామ్ అని తెలియజేస్తూ, ప్రజలందరూ కాలోజీ నారాయణరావుగా పిలవడం జరిగింది అని తెలుపుతూ, ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వానికి , దేశ్ముఖ్, భూస్వాములు, రజాకార్లకు వ్యతిరేకంగా తన రచనల ద్వారా ప్రజల్ని మేల్కొల్పడం జరిగిందని తెలియజేశారు . శాసన మండలి సభ్యుడుగా, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు . తెలంగాణ ప్రభుత్వం వరంగల్లోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరుతో కాళోజి హెల్త్ యూనివర్సిటీగా గౌరవించడం జరిగింది అని తెలిపారు. ఆయన పేరుతో ప్రతి సంవత్సరం కాళోజీ సాహిత్య పుష్కర అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు .1992లో దేశ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ అవార్డు పొందినట్లు తెలిపారు. విద్యార్థులందరూ కూడా కాళోజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు, కాళోజి జీవిత చరిత్ర గురించి మాట్లాడటం జరిగిందన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :