Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ ఏప్రిల్* 9/ తల్లాడ* *(అక్షరంన్యూస్)* తల్లాడ:- మండలంలోని కొంతమంది ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ ఆదాయాన్ని కంటే తమ ఆదాయమే ముఖ్యమన్నట్టు వ్యవరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.వివరాలలోకి వెళ్తే మండల కేంద్రమైన తల్లాడమేజర్ పంచాయతీ పరిధిలో నిర్మించిన కాంప్లెక్స్ గదులను వేలంపాటలో దక్కించుకోవడము కోసం పంచాయతీ పరిధిలోని ప్రజలు పోటీ పడతారు.దీంతో పంచాయతీకి ప్రతి ఏటా ఊహించిన దాని కంటే ఎక్కువ సొమ్మును పొందుతారు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా కాంప్లెక్స్ పాట నడిచింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంచాయతీ పరిధిలోని కాంప్లెక్స్ లోని గదులకు వేలంపాట నిర్వహించాలంటే గత సంవత్సరం కంటేనోటీస్ బోర్డ్ లో పెట్టాలి. రేపు అక్షరం కథనంలో పూర్తి వివరాలుతో వస్తుంది..
.
Aksharam Telugu Daily