D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ జనవరి 12 వైరా (అక్షరం న్యూస్) వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు నందు మేరీమాత వార్షికోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేరీమాత ఆశీస్సులతో వైరా మున్సిపాలిటీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, మార్క్ఫెడ్ స్టేట్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ల సంతోష్, నరపునేనిపల్లి సర్పంచ్ శీలం చంద్రశేఖర్ రెడ్డి, ధర్నా. రాజశేకర్, పనితి శ్రీను తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily