MD FAHEEM, REPORTER, BHADRADRI KOTHAGUDEM Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/3 నవంబర్/ అక్షరం న్యూస్-: ఖమ్మంకు చెందిన ప్రముఖ వ్యాపారులు డా.షేక్ ఖలీల్,డా.షేక్ ఖాదర్,షేక్ వసీం,ఆధ్వర్యంలో అజ్మీర్ దర్గా లో ఆదివారం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర మైనారిటీ నాయకులు డా.నయీమ్ ఖురేషి. పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో విరజిల్లాలని నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఖాజా గరీబ్ నవాజ్ దర్గా దర్శింకోవడం సంతోష దయాకమని వెయ్యి మందికి పైగా అన్నదానం ఏర్పాటు చేసిన డా. ఖలీల్ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో షైక్ రహ్మతుల్లాహి, రోహన్ పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily