Friday, 14 November 2025 01:22:03 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సంగెపు.లక్ష్మీ సాహితి ని అభినందించిన.. టిపిసిసి కార్యదర్శి కట్ల రంగారావు.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 02 April 2025 09:56 AM Views : 1110

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ ఏప్రిల్ 1 వైరా/ (అక్షరంన్యూస్) వైరా మున్సిపాలిటీకి చెందిన సంగెపు లక్ష్మీ సాహితి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాల్లో మల్టీ జోన్ వన్ లో 129 వ ర్యాంకు సాధించడం పట్ల వారి నివాసంలో ఆమెకు శాలువాతో సత్కరించి స్వీటు తినిపించారు. గ్రూప్ వన్ ఫలితాల్లో వైరా పట్టణం పేరును చిరస్థాయిలో నిలిపారని, సామాన్య మద్దతు తరగతి కుటుంబం నుంచి ఎంతో కష్టపడి చదివి ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడం బలహీన వర్గాలకు చెందిన సంగెపు లక్ష్మీ సాహితి అభినందనయం అని పేర్కొన్నారు. ఆమెను అభినందించిన వారిలో మాదినేని రామనారాయణ, కట్ల శ్రీకాంత్, కట్ల సంతోష్, కట్ల వేదిత సైన, కట్ల సంజీవ్ పార్ధు తదితరులు ఉన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకూ శుభాకాంక్షలు తెలియజేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :