Friday, 14 November 2025 01:09:22 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

జర్నలిస్టును పరామర్శించిన.. మాజీ సర్పంచ్ తుల మనోహర్ రావు

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 19 September 2025 10:41 AM Views : 426

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా, సెప్టెంబర్ 18 అక్షరం న్యూస్ : కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన సాక్షి దినపత్రిక విలేఖరి సీనియర్ జర్నలిస్ట్ రావి కోటేశ్వర్ లింగం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం అందరికీ తెలిసిందే. గురువారం రోజు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మొట్లపల్లి మాజీ సర్పంచ్ తులా మనోహర్రావు రవి కోటేశ్వర్ లింగం ను పరామర్శించారు. ప్రమాద సంఘటన విషయమై ఆరోగ్య విషయమై మాట్లాడారు. చికిత్స తో పాటు సరి అయిన విశ్రాంతి తీసుకోవాల్సిందిగా మనోహర సూచించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :