D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : * భ(దా(ది కోత్తగూడెం జిల్లా/ గుండాల/ మే25(అక్షరం న్యూస్ ) భ(దా(ది కోత్తగూడెం జిల్లా గుండాల మండలంలో దంపతులు యువకులు తన ఉదారతను చాటుకున్నాడు. మండలంలోని చింతలపాడు గ్రామానికి చెందిన గాందేర్ల విజయ్ కుమార్ పూలక్క అనే దంపతులు భానుడి భగభగలకు విలవిలలాడుతున్న బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఎండలు మండిపోతుండటంతో రోడ్లపై ప్రయాణించే వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఓటాయి గ్రామ నివాసి దనసరి సాయి, తన సొంత ఖర్చులతో బాటసారులకు చల్లటి మజ్జిగను వితరణ చేశారు తీవ్రమైన ఎండ వేడిలో ప్రయాణిస్తున్న వారికి ఈ చల్లటి మజ్జిగ ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. ఎండ దెబ్బ నుంచి కాపాడుకునేందుకు మజ్జిగ ఎంతగానో దోహదపడుతుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని, ఒక సాధారణ యువకుడు సమాజం పట్ల బాధ్యతగా స్పందించి, బాటసారుల దాహార్తిని తీర్చడంపై డాక్టర్ విజయ్ కుమార్ పూలక్క ని అభినందించారు. స్థానికులు మరియు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాయి చేసిన ఈ మంచి పనిని పలువురు అభినందిస్తున్నారు.ఈకార్యక్రమంలో జిమ్మిడి రాఖీ సోన్ గాందేర్ల బన్నీ (గామపజలు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily