Friday, 06 March 2026 03:23:55 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కన్న కొడుకులను చంపిన కసాయి తల్లి. ఇద్దరి కొడుకులను చంపిన తల్లి అరెస్ట్. వివరాలు వెల్లడించిన సీఐ సర్వయ్య


CHANDRAGIRI VAMSHIKRISHNA,:KESAMUDRAM, :MAHABUBABD

Reporter

Date : 26 September 2025 08:36 PM Views : 1849

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కేసముద్రం : మహబూబాబాద్ /కేసముద్రం /సెప్టెంబర్ 26/అక్షరం న్యూస్ :-కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పందుల శిరీష 25 తన భర్త ఉపేందర్ తనని పట్టించుకోవడంలేదని ఇతరులతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాని అనుమానిస్తూ తన ముగ్గురు పిల్లలను తన దగ్గరకి రాకుండా తన అత్తమామల వద్దనే ఉంచ్చుతున్నాడని బావించి తను ఆత్మహత్య చేస్కోవాలని నిర్ణెంచుకొని తను చనిపోతే తన పిల్లలు ఆగం అవుతారని తన పిల్లలను చంపి తర్వాత తను చనిపోదామని నిర్ధారించుకొని అందులో బాగంగా ముడవ సంతానంగా జన్మించిన కొడుకు నిహాల్ 2 ను 2025 జనవరి 15వ తేదీన నీటి సంపులో పడేసి చంపినానని,సెప్టెంబర్ 24 రోజున ఇంట్లో ఎవరు లేనిది చూసి తన పెద్ద కొడుకు మనీష్ కుమార్ 5 నైలాన్ దారం (నాడ) మనీష్ యొక్క మెడకు చుట్టి అతనికి ఊపిరి ఆడకుండా చేసి చంపినానని, ఇట్టి కేసులో అనుమానాస్పద మృతిగా కేసముద్రం ఎసై జి.మురళీధర్ రాజ్ కేసు నమోదు చేసి,తనను విచారించగా తానూ చేసిన నేరాన్నీ ఒప్పుకోగా ఆమెను రీమండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం జరిగిందని సీఐ పి సర్వయ్య తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :