D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మార్చి 2(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని తిరుమల గండి (గామపంచాయతీకి చెందిన తాటి కృష్ణ వేణి జాతీయ స్థాయి (కికెట్ (కీడకుఎంపికై (గామానికి మండలానికి గర్వకారంణంగాన నిలిచారు ఈసందర్బంగా తిరుమల గండి (గామ పంచాయతీ కార్యాలయం లో ఆమె ను ఘనంగా సన్మానించారు ఆర్థిక (పోత్సాహకంగా7.000 ఇవ్వడం జరిగింది ఈకార్యక్రమంలో ఎంపిడివో వైష్ణవి సర్పంచ్ కృష్ణా రావు మండల (పజా పరిషత్ పాఠశాల (పధానో ఉపాధ్యాయులు కల్తీ ఆనంద్ రావు పూనుగోండ్ల (పధానో ఉపాధ్యాయుడు చుంచ మహేందర్ ఈజియస్ ఎపిఒ హరికృష్ణ సెహగల్ కమ్మూనీటి మొబైల్ కవిత పంచాయతీ కార్యదర్శి గోపి చంద్ సిబ్బంది (పజలు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily