Monday, 16 February 2026 06:16:25 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తాం.. - పెద్దపల్లి మున్సిపల్ 24 వార్డులో ఎన్నికల ప్రచారంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య .

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 08 February 2026 12:59 PM Views : 52

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఫిబ్రవరి 07 అక్షరం న్యూస్ పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని, అమర్ నగర్ 24వ వార్డులో బీజేపీ అభ్యర్థి తాటిపర్తి సుధ రాజగోపాల్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నా ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, మాజి ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి నిర్వహించారు. స్థానిక ప్రజలను పలకరిస్తూ బిజెపి కమలం గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్తులను గెలిపించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. పలు దుకాణాలు, ఇంటింటికి తిరుగి బీజేపీ కరపత్రాలు అందజేస్తూ కమలం గుర్తుపై ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు జన నిరాజనాలు జై బీజేపీ నినాదాలు. పెద్దపల్లిలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది. సురభికాలనీ అమర్ నగర్ 24వ వార్డులోనూ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రచారంలో మహిళలు బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై బీజేపీ నినాదాలతో హోరేత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వ నిదులు రావాలని ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం సిద్దించాలి కేంద్ర ప్రభుత్వ నిదులతోనే మున్సిపాలిటీలలో అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిదులు లేవని ఆ విషయాన్ని స్వయంగా సీఎం చెప్తున్నారన్నారు మీమీ. వార్డులలో అభివృద్ధి చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ లో ఫండ్స్ లేవు కాబట్టి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక అభ్యర్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :