D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ ఫిబ్రవరి 13(అక్షరం న్యూస్) గంగారం మండల కేంద్రంలో ఉన్న ఆ(శమ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్తీ కాంతారావు గారి పిలుపు మేరకు గెస్ట్ న్యాయ నిర్ణేతలు గా విచ్చేసిన ముడిగ రామచందర్, చుంచ శ్రీనివాస్ మరియు బర్ల రవి ఆయా పాత్రలు పోషించిన విద్యార్థులను హైస్కూల్ స్థాయి లో ప్రధమ బహుమతి సిహెచ్ శివలింగంగా ద్వితీయ బహుమతి ఇ ఐశ్వర్య ప్రాథమిక స్థాయి లో ప్రథమ బహుమతి పి ఉదయ శ్రీ ద్వితీయ బహుమతి పి ఇందు నాన్ టీచింగ్ స్థాయిలో ప్రధమ బహుమతి టి నందిని ద్వితీయ బహుమతి ఇ అంకిత ఆఫీసర్స్ స్థాయిలో ప్రధమ బహుమతి డి రమ్య ద్వితీయ బహుమతి సిహెచ్ ఏంజెల్ గెలుపొందారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ స్వయం పరిపాలన దినోత్సవం మీ యొక్క అనుభూతులు మీ నిజ జీవితంలో అనుభవిస్తారని ఆశిస్తున్నాను దానికి క్రమ శిక్షణ, నాయకత్వాలు, సహనం, పట్టుదల అనే మీరు అలవర్చుకోవాలి. అప్పుడే మీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఉపాధ్యాయులుగా డాక్టర్లు గా, ఐ ఎం యస్ అధికారులుగా మీ నిజ జీవితంలో అనుభవిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ పాపారావు, యస్ యాకలక్ష్మి , యం రమేష్, ఆర్ రమేష్, ఇ క్రిష్ణయ్య ,జి యాకలక్ష్మి, డి సాంబయ్య, యం వీరాస్వామి, బండ సమ్మయ్య, యం సుధాకర్ మరియు పి ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily