D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ ఫిబ్రవరి 16(అక్షరం న్యూస్) గంగారం మండలం లో చుట్టూ పచ్చని అడివి గుట్ట పైన ఉన్న గంగమ్మ తల్లి మహాశివుని ఆలయం ఉంది మహాశివరా(తి సందర్బంగా ఆదివారం (పత్యేక పూజాలు నిర్వహించారు (గామ సర్పంచ్ జెజ్జరి రాము మొక్కులు చెల్లించుకున్నారుఈకార్య (కమంలోగంగమ్మ తల్లి కిశివలింగానికి అభిషేకం పూజలు నిర్వహించారు ఈగంగమ్మ పేరు మీదనే గంగారంఅనే ఊరుఉద్భవించింది అని (గామస్తులు తెలియ పరిచారు జాతరకు వచ్చే భక్తులకు మహా అన్న దాన కార్యక్రమాన్ని హెచ్ పిసి ఎల్ పె(టోల్ బంక్ ఓనర్ అజ్మీరా మహేష్ నాయక్ తండ్రి రాజు నాయక్ తల్లి (పేమలత నాయక్ ఆధ్వర్యంలో మహా అన్న దాన కార్యక్రమం నిర్వహించారు దాదాపు 500 మంది భక్తులకు స్యంయగా మహేష్ కుటుంబ సభ్యులు భక్తులకు అన్నం వడ్డించారువీరికి (గామ సర్పంచ్ మరియు ఆలయ కమిటీ అభినందనలు తెలిపారు అలాగే ఆలయ కమిటీ మంచినీళ్లు సౌకర్యం లైటింగ్ ఏర్పాటు చేశారు భక్తులు ఆధిక సంఖ్యలో వచ్చి శివయ్య ఆశీస్సులు పోందారుఅని గంగారం నూతన సర్పంచ్ జెజ్జరి రాము మరియు ఆలయకమిటి తెలిపారు
.
Aksharam Telugu Daily