Monday, 12 January 2026 11:09:13 PM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సర్పంచ్ బరిలో విద్యావంతుడు... ఎమ్మెస్సీ, బి పి ఈ డి పూర్తిచేసిన దుగ్గిదేవర నాగనరసింహారావు. ... కాంగ్రెస్ పరిపాలనే నా విజయానికి నాంది

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 14 December 2025 11:02 AM Views : 178

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ... ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ తల్లాడ డిసెంబర్ 13( అక్షరంన్యూస్) మండల పరిధిలోని మంగాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విద్యావంతుడు, మాజీ ఉపసర్పంచ్ గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు సర్పంచ్ బరిలో సిద్ధంగా ఉన్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి ఆధ్వర్యంలో 14 లక్షల రూపాయల వ్యాయాయంతో గ్రామంలో సిసి రోడ్లను ఏర్పాటుచేసి, 9 ఇందిరమ్మ ఇల్లు, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నాంది పలుకుతాయని, మరొకసారి గ్రామ ప్రజల అవకాశం ఇస్తే గ్రామంలో మరికొన్ని అభివృద్ధి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకులు చింటూ మాట్లాడుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమై నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయినా, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయని గ్రామ ప్రజలందరూ కూడా మీ అమూల్యమైనమైన ఓటు ముద్రను కత్తెర గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ఓటర్ల మహాశయులను అభ్యర్థించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :