Thursday, 16 May 2024 04:11:16 PM
 Breaking
     -> భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అహ్లె సున్నతుల్ జమాత్ జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ కరీం ..      -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..

పేదల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది

కరీంనగర్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు

Date : 29 April 2024 09:04 PM Views : 93

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల/ గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల/గంభీరావుపేట/ ఏప్రిల్ 29 (అక్షరం న్యూస్) గంభీరావుపేట మండల కేంద్రంలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో కరీంనగర్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ.దేశ సమగ్రతను కాపాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని నేను కేకే మహేందర్ రెడ్డి ఇద్దరం టిఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేశాం.మ ఇద్దరినీ కెసిఆర్ కుటుంబ సభ్యులు నయవంచనకు గురి చేశారు అవసరం ఉన్నంతవరకు ఉపయోగించుకొని చివరికి ఇద్దరినీ బలి పశువులను చేశా పార్లమెంట్ ఎన్నికలు పూర్తవగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ,మహాలక్ష్మి కింద రూ.2500 మహిళలకు,వర్షాకాలంలో వరి రైతులకు రూ.500 బోనస్,ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు,అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు.కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీఎస్టీ ని 12 శాతానికి తగ్గించి సామాన్యులకు నిత్యవసరాలు అందుబాటులోకి తెస్తాం.అని పేదల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమ వుతుందనీ,ఎవరబ్బ సొమ్మని 11 లక్షల కోట్ల ప్రజాధనాన్ని అంబానీ అదానిలకు మోడీ దారదత్తం చేశాడు..కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి పైసా దోచుకున్న వారి కడుపులో నుండి బయటికి కక్కిస్తాం.నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలను తీసిన మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది.20 కోట్ల ఎంపీ డాట్స్ నిధులను మురగబెట్టే బదులు ఇలాంటి మారు మూల ప్రాంతాలను అభివృద్ధిచేయడంచేతకానిదద్దమ్మ.బండిసంజయ్.జోగులాంబ,భద్రాద్రి, రామప్ప ఆలయాలకు బిజెపి ప్రభుత్వం ఒక్కొక్క గుడి అభివృద్ధికి 100 కోట్లు కేటాయించింది.ఇక్కడ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఒక్క టెంపుల్ అభివృద్ధిపైనా దృష్టి పెట్టలేదు.దేవుడి ఫోటో పెట్టుకొని ఓట్లు అడగడానికి సిగ్గనిపించడం లేదా అని మండి పడ్డారు.ఇ కార్యక్రమoలో మండల ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలోపాల్గొన్నారు

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :