Friday, 17 May 2024 05:31:54 AM
 Breaking
     -> నకిలీ విత్తనాలు విక్రయించిన శ్రీ లక్ష్మీ సీడ్స్ వారిపై చర్యలు తీసుకోవాలి :..      -> భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అహ్లె సున్నతుల్ జమాత్ జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ కరీం ..      -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..

ఫ్లాష్...ఫ్లాష్.. బ్రేకింగ్ న్యూస్.

బి అర్.ఏస్. మండల అధ్యక్షులు రాజీనామా. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం.

Date : 29 April 2024 01:31 PM Views : 1190

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : . సుల్తానాబాద్.(పెద్దపల్లి జిల్లా), ఎప్రిల్29, అక్షరం న్యూస్. సుల్తానాబాద్ మండలం బి.అర్.ఏస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.గత పది సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకుని సేవలందించిన మండల అధ్యక్షులు పురం ప్రేమ్చందర్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీరు నచ్చకనే పార్టి వీడుతున్నట్లు గా ప్రకటించారు. దాసరి మనోహర్ రెడ్డి ఒట్టేందు పోకడలతో కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, దాసరి మనోహర్ రెడ్డి బి అర్.ఏస్,పార్టీని బ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా బి అర్.ఏస్ పార్టీ ఖాలి అవడం ఖాయమని,మండల పరిధిలోని ముఖ్య నాయకులు కూడా త్వరలోనే పార్టీని వీడి కాంగ్రెస్ పార్టి లో చేరనున్నారని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా బి.ఆర్.ఎస్ కు అంకితభావంతో సేవలందించానని, దాసరి మనోహర్ రెడ్డీ కారణంగానే పార్టీ వీడానని ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్ది పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో దాదాపుగా బి అర్.ఏస్.ఖాలీ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. సుల్తానాబాద్ మండల పరిధి లో మరికొంత మంది ముఖ్య నేతలు త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్లు సమాచారం.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :