అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల/ గంభీరావుపేట : రాజన్నసిరిసిల్ల/గంభీరావుపేట/ఏప్రిల్ 9(అక్షరo న్యూస్) రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆహారం సరిగాలేదని విద్యార్థి నీ.తమ తల్లిదండ్రులు కు చెప్పడంతో వారి ముందే చితకబాదిన ప్రిన్సిపల్ నిర్మల పై సోమవారం పలు పత్రికల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కథనానికి క్రమశిక్షణ చర్యల కింద ప్రిన్సిపల్ నిర్మలను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర గురుకుల పాఠశాల కార్యదర్శి సీతాలక్ష్మి తక్షణ చర్యలు ఆదేశించారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు
.
Aksharam Telugu Daily