Tuesday, 14 May 2024 08:46:06 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

కోమట్లగూడెం గ్రామ సమస్యలు పట్టించుకోని స్పెషల్ ఆఫీసర్

శానిటైజేషన్. వీధి దీపాలు*మురికి కాలువాలు* మంచినీటి సమస్య విపరీతంగా ఉంది * గ్రామ అభివృద్ది కి ఆటంకం కలిగించోద్దు * తక్షణమే గ్రామ సమస్యలు పరిష్కరించాలి

Date : 22 April 2024 03:35 PM Views : 108

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : * మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ ఏ(పిల్ 22(అక్షరం న్యూస్) తెలంగాణ రాష్ట్రంలో గత కొంత కాలం క్రితం సర్పంచుల పదవి కాలం ముగియడంతో అన్ని గ్రామపంచాయతీల లో ప్రత్యేక అధికారులను నియమించారు అనాటి నుండి స్పెషల్ ఆఫీసర్ గా భాధ్యతలు స్వీకరించి న అధికారులకు గ్రామ పంచాయతీ కి సంబంధించిన నిధులన్నిటికి మరియు గ్రామ అభివృద్ధికి సంబంధించిన పూర్తి బాధ్యత గ్రామ కార్యదర్శి స్పెషల్ ఆఫీసర్లదేనని ఉన్నత అధికారులు స్పష్టం చేశారు ఇదిలా ఉండగా మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పరిధిలో ఏజెన్సీ గ్రామ మైన కోమట్లగూడెం గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్ గా గంగారం డిప్యూటీ తహశీల్దార్ పద్మావతి బాధ్యతలు స్వీకరించారు అనాటి నుండి నేటి వరకు కోమట్లగూడెం గ్రామ పంచాయతీ నీ కనీసం ఇంత వరకు సందర్మించలేదని గ్రామ పరిధిలో శానిటైజెషన్ చేయడం లేదని వీధి దీపాలు వెలగడంలేదని తాగునీరు విపరీతంగా ఉందని ఇలాంటి సమస్యలు అనేకంగా ఉన్నాయని వాటిని తక్షణమే పరిష్కరించాలని మా గ్రామ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలిగించోద్దని మీకు మా గ్రామ పంచాయతీ కి రావడం వీలు కాకుంటే మా గ్రామ సెక్రటరీ కి చెప్పి మా సమస్యలను పరిష్కరించాలని సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపు ల్లో గ్రామ స్తులు పెడుతున్నారు అలాగే గత వారం క్రితం కూడా వీధి దీపాల నిధులకు సంబంధించిన గ్రామస్తులు తెలిపారు ప్రత్యేక అధికారి డిప్యూటీ తహశీల్దార్ పద్మావతి కావడం తో గ్రామ సెక్రటరీ అనేక ఇబ్బందులు పెడుతున్నారని మాకు స్పష్టం గా అర్ధం అవుతుందని గ్రామ ప్రజలు కోరారు దయచేసి మా గ్రామ అభివృద్ధికి సహకరించి మా సూచనల మేరకు తీర్మానాలు చేయాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి ఇకనైనా మా గ్రామ స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ తహశీల్దార్ పద్మావతి కోమట్లగూడెం గ్రామ పంచాయతీ ని సందర్మించి గ్రామ సమస్యలను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :