అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మార్చి 26(అక్షరం న్యూస్) మహబూబాబాద్ జిల్లా కొత్త గూడ మండలం లోని ఏ ఎల్ టి వ్యవస్థాపక కార్యదర్శి స్వర్గీయ కుంజ రాము వారి 19వ వర్ధంతి వేడుకలు మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాలపల్లిలో వారి కుమారుడు కుంజ సూర్య - కుసుమాంజలి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడును తేదీ మార్చి 27, 2024 బుధవారం ఉదయం 11,30 ని,, లకు తధానంతరం వర్ధంతి సభ నిర్వహించబడును ఇట్టి కార్యక్రమానికి గౌరవ ముఖ్యఅతిథి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి డాక్టర్ అనసూయ సీతక్క పాల్గొంటారు కావున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు , గ్రామ కమిటీ అధ్యక్షుడు, బూత్ కమిటీ అధ్యక్షులు, కిసాన్ సెల్ విభాగం, మహిళా నాయకురాలు, విద్యార్థి విభాగం నాయకులు, సోషల్ మీడియా విభాగం, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, ఆదివాసి సంఘాల నాయకులు, తుడుం దెబ్బ నాయకులు, ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు, పత్రికా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఇట్టి కార్యక్రమంలో అందరూ పాల్గొని రామన్నకు నివాళులర్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు ఈకార్యక్రమంలో గ్రామ పెద్ద (పూజలు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily