Wednesday, 15 May 2024 02:40:12 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి శని, ఆదివారాల్లో వచ్చే వీకెండ్ నాయకులు..

... వివేక్ ది కాంగ్రెస్ లో కుటుంబ పాలన కొనసాగుతోంది.. ... పెద్దపల్లిలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిన వివేక్.. ....సింగరేణి కార్మికుడి బిడ్డగా ఆదరించి ఒక్క అవకాశం కల్పించండి... ...గోదావరిఖనిలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్

Date : 27 April 2024 09:28 PM Views : 112

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 27 అక్షరం న్యూస్; కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శని, ఆదివారాల్లో వచ్చే వీకెండ్ హైదరాబాద్ నాయకులని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు గోదావరిఖని లక్ష్మీ నగర్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో వివేక్ వెంకటస్వామిది కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. ఒకే కుటుంబం నుండి మూడు తరాలు ఉన్నారని వల్ల ఆస్తులు కాపాడుకోవడానికే రాజకీయాల్లోకి వస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఎంపీగా పెద్దపల్లి నుండి గెలిచిన వివేక్ కుటుంబం దేశంలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకొని లక్షల కోట్ల రూపాయలను సంపాదించారని అన్నారు. కానీ అధికారంలో ఉన్న సమయంలో పెద్దపల్లిలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని ఇలాంటి నాయకులకు ప్రజలు బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఇచ్చిన హామిలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికుడి బిడ్డగా ఒక్క అవకాశం ఇచ్చి ఆదరించాలని ప్రజలను కొప్పుల ఈశ్వర్ కోరారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :