Tuesday, 14 May 2024 07:02:04 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

మంచి మనసు చాటుకున్న నవాజ్. పుట్టినరోజు సందర్భంగా పేద పిల్లలకు ఆహారం అందచేత

.

Date : 15 April 2024 12:09 PM Views : 633

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/ఏప్రిల్-15(ఆక్షరం న్యూస్) ముస్తాబాద్ మండల టి ఆర్ ఎస్వీ మండల అధ్యక్షుడు ఎండి నవాజ్ తన జన్మదినం సందర్భంగా పేద పిల్లలకి ఆహారం అందచేసి తన ఉదార స్వభావము చాటుకున్నాడు.ఈ సందర్భంగా నవాజ్ మాట్లాడుతూ మాజీ మంత్రి,బీఆర్ ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు స్ఫూర్తి తో గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా తన వంతుగా తగం ఫౌండేషన్ సహకారంతో ఒక్క పూట ఆహారం పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. పిల్లలు నవాజ్ ఆయురారోగ్యాలతో జీవించాలని పిల్లలు కోరుకున్నారు.హంగు ఆర్భాటాలకు పోకుండా పేద పిల్లల కు ఆహారం అందచిన నవాజ్ కు నెట్టింట్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి అనంతరంముస్తాబాద్ మండల కేంద్రం లో నవాజ్ జన్మదినం సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్ రావు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి బీ ఆర్ ఎస్,పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి ,యూత్ అధ్యక్షుడు శీలం స్వామి, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు నల్ల నర్సయ్య ,గుండవేని సతీష్ ,పల్లె సత్యం గౌడ్, కంచం నర్సింలు,సోషల్ మీడియా వారియర్ నాని,బీ ఆర్ ఎస్వీ యూత్ ప్రశాంత్ గుణశేఖర్,భాను నవీన్ తదితరులు పాల్గొన్నారు

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :