Tuesday, 14 May 2024 10:57:43 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

ఎట్టకేలకు కొత్తగూడెం ఎమ్మెల్యే పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ పలుమార్లు

Date : 16 April 2024 04:32 PM Views : 510

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ● ఎన్నికల అధికారులకు ఫిర్యాదు ● హైదరాబాద్ లో ఎన్నికల ఉన్నత అధికారికి ఫిర్యాదు చేయగా కదిలిన జిల్లా యంత్రాంగం ● ఎమ్మెల్యే కునంనేని పై ఫిర్యాదు చేసిన ఎంపిడిఓ ఐపీసీ 188, 171సి ఐపీసీ కేసు నమోదు చేసిన పాల్వంచ రూరల్ యస్ ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏప్రిల్.16 అక్షరం న్యూస్ ; కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని పై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది.తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలకు గత నెల 16వ తేదీ నుండి ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే .ఎన్నికల కోడ్ ఉల్లంఘించి సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,న్యాయవాది యెర్రా కామేష్ పలుమార్లు జిల్లా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో హైదరాబాద్ లోని రాష్ట్ర ఎన్నికల చీఫ్ సెక్రెటరీ కి ఫిర్యాదు చేయడంతో తక్షణం విచారణకు ఆదేశించిన అధికారి ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పాల్వంచ ఎంపిడివో ఎలాంటి అనుమతులు లేకుండా పాల్వంచ మండలంలోని తొగ్గుడెం పంచాయతీ మరియు జగన్నాధ పురం పంచాయతీలో 23.03.2024న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఎలాంటి అనుమతులు లేకుండా టెంటు వేసి ప్రజలతో సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొంటూ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు పై ఎన్నిక కోడ్ ఉల్లంఘన కింద పిర్యాదు చేసిన ఎంపిడిఓ . పాల్వంచ రూరల్ పోలీస్ వారు ఐపీసీ 188 మరియు 171సి సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :