Tuesday, 14 May 2024 07:59:38 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

వార్షిక ఉత్పత్తి లో సింగరేణి రికార్డు సాధించడం పట్ల సిఎండి ని సన్మానించిన అధికారుల సంఘం.

.

Date : 01 April 2024 07:28 PM Views : 397

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/ఏప్రిల్ 1/అక్షరం న్యూస్: ఈ సంవత్సరపు బొగ్గు ఉత్పత్తి.లక్ష్యం 70.మిలియన్ టన్నులు సాధించటం తో పాటు అదే స్థాయిలో 700 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి రికార్డు సృష్టించిన సందర్బంగా గౌరవ సి అండ్ ఎండి.ఎన్.బలరాం ఐ ఆర్ఎస్ ని అధికారుల సంఘము హైదరాబాద్ ఆఫీసులో సోమవారం కలసి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారుల సంఘము అధ్యక్షుడు టి.లక్ష్మీ పతి గౌడ్.,పి.నర్సింహులు జనరల్ సెక్రెటరీ,.పోనుగోటి శ్రీనివాస్,వైస్ ప్రసిడెంట్,కిరణ్ రాజ్ కుమార్ జాయింట్ సెక్రటరీ.,అదికారులు పి.మోహన రావు,డా.విష్ణు,.మదార్ లు, హైదరాబాద్ ఆఫీసులో కలిసి అభినందనలు తెలిపారు.అలాగే సంస్థ డెరెక్టర్లు డి.సత్యనారాయణ,డైరెక్టర్(ఈ అండ్ యం),ఎన్.వి.కె శ్రీనివాస్, డైరెక్టర్(పా& ఆపరేషన్స్).,జి.వెంకటేశ్వర్ రెడ్డి (పి.పి) ని,ఆల్విన్.ఇ.డి.(కోల్ మూవ్ మెంట్) ని కలసి అభినందించారు. ఈ సందర్భంగా అధికారులకు సంబందించిన సమస్యలు సీ అండ్ ఎండి దృష్టి కి తీసుకొని వెళ్లగా లాప్ టాప్.లు ఇవ్వటం తో పాటు,ఐఐటి/ఐఐఎం ఫీజ్ రీ యింబర్స్ మెంట్,వర్తింపచేయాలని.చేయాలని ఆదేశించారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :