Wednesday, 15 May 2024 12:05:52 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

లయన్స్ క్లబ్ హనుమకొండ ప్రొజెక్టర్,కుట్టుమిషన్ల యంత్రాల పంపిణీ కార్యక్రమం.

.

Date : 28 March 2024 06:08 PM Views : 200

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్/సంగెం : వరంగల్ జిల్లా /సంగెం /మార్చి 28/అక్షరం న్యూస్. సంగెం మండలంలోని కాపులకనపర్తి గ్రామంలో లయన్స్ క్లబ్ హనుమకొండ ఆధ్వర్యంలో ఒక లక్ష విలువగల1,00,000, ప్రభుత్వ పాఠశాల నందు ప్రొజెక్టర్, మౌస్ లు,ఆన్‌లైన్ ద్వారా చదువుకొని విద్యార్థిని విద్యార్థులు తమ భవిష్యత్తులో అన్ని రంగాలలో రాణించాలని అన్నారు, అదేవిధంగా 11 ఉచితంగా కుట్టుమిషన్ల యంత్రాల పంపిణీ, సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సర్పరోద్దిన్, రమేష్, గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు, పిడిజి ప్రొఫెసర్ వి గోపాల్ రెడ్డి, ఆర్ సి కె సుబ్రాక్, నిర్మల, సెర్ఫ్ -డిఆర్ డిఏ ఏపిఎం కిషన్, సెర్ఫ్ -డిఆర్ డిఏ సిసి,సురేశ్,ఏ రామచంద్రరావు, పి శ్రీనివాసరావు, మహేందర్ రెడ్డి, ప్రొఫెసర్ ఎస్ఎం రెడ్డి, వెంకటనరసింహ, సత్యనారాయణ, మనోహర్ రావు, సత్యనారాయణ రావు, తేజ, మమత, మహిళలు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :