అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : * మహబూబాబాద్ జిల్లా/గంగారం/మార్చి 29 (అక్షరం న్యూస్) గంగారం మండలం కోమట్లగూడెం గ్రామ పంచాయతీలో 4నెలల క్రితం జరిగిన ప్రల్లె ప్రగతి ఐదో విడితలో ప్రజల మధ్య జరిగిన మొదటి గ్రామ సభలో 2019 నుండి 2024 సంవత్సరం వరకు జరిగిన పనులకు సంబంధించి న చెక్కులు బిల్లులుపై ఆరా తీయగా గ్రామాల్లో విద్యుత్ ధీపాల కోసం ఖర్చు చేసిన ఐదు లక్షల 50 వేలరూపాల చెక్కు ల గురించి ప్రజలు నీల దీయగా పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ ఉప సర్పంచ్ ఇప్పుడు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఏలాంటి సమాధానాలు చేప్పక పోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వార్డు మెంబర్లకు ఏలాంటి సమాచారం ఇవ్వకుండా ఫోర్జరీ సంతకాలతో కోమట్లగూడెం గ్రామ పంచాయతీ నిధులు ఒక కోటి ముప్పై రెండు లక్షల రూపాయల ను దుర్వినియోగం చేశారు తేదీ నుండి చెక్కు నంబర్లతోఉన్నాయి అని నిలదీన వార్డు మెంబర్లు యువకులు రెండు రోజుల్లో గ్రామ పంచాయతీ లో ఏమి అవినీతి జరగలేదు అన్నారు ప్రజా ప్రతినిధులు కోంత మంది ప్రజలు అవినీతి పాల్పడ్డారు అని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇట్టి విషయం నెల గడుస్తున్నా ఇంతవరకు అధికారులు స్పందించకపోవడం గ్రామ స్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు దీనిపై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు
.
Aksharam Telugu Daily