Wednesday, 15 May 2024 05:18:04 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

ఆదరించి ఓటెయ్యండి అభివృద్ధి చేసి చూపిస్తా ఎన్నికల ప్రచారంలో కొప్పుల ఈశ్వర్

.

Date : 22 April 2024 12:49 PM Views : 84

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మంచిర్యాల జిల్లా : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని RK-7 మరియు RK-7NT గనుల వద్ద కార్మికులతో గేట్ మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారి తో సింగరేణి కార్మికులను కలిసి అనంతరం శ్రీరాంపూర్ కాలనీ నుండి కొత్త రోడ్ వరకు వాణిజ్య వ్యాపారులను, నస్పూర్ టౌన్ షిప్ లో వాణిజ్య వ్యాపారులను ప్రజలను కలిసి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారు ఈ కార్యక్రమంలో కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగరేణి కార్మికుల అనేక సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలను గుర్తించి పరిష్కారించిన నాయకుడు కెసిఆర్ గారు అందుకే సింగరేణి కార్మికులు ఉద్యమ సమయంలో తెలంగాణ వచ్చిన తర్వాత అనేక సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా అవినాభావ సంబంధం రానున్న ఎన్నికల్లో కార్మికుల పక్షాన కావచ్చు అదేవిధంగా కేంద్రంలో ఉన్న బిజేపి సింగరేణి ని ప్రైవేటీకరణ చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఈ రాష్ట్రం యొక్క హక్కులను ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ పరిశ్రమను కాపాడుకోడానికి ఈ సంస్థలో పని చేస్తున్న కార్మికుల హక్కులు కావచ్చు, గతం ఉన్న , Icom tax ఎగ్జిబిషన్, కార్మికుల ఇల్లు స్థలాలు కావచ్చు కాంట్రాక్టు కార్మికుల ఇల్లు, డిపెండెంట్ లో సూటెబుల్ ఉద్యోగాలు, ఫించన్, సమస్యలు కావచ్చు ఈ సమస్యలపై చిత్తశుద్ధితో పని చేసే పార్టీ బీఆర్ఎస్ గతంలో కార్మిక సంఘం ద్వారా సింగరేణి కార్మికుల అనేక సమస్యలకు పరిష్కారించిన పార్టీ నేను కూడా మీ సింగరేణి కార్మికుడిగా 26 సంవత్సరాలు కార్మికుడిగా పని చేసిన అనుభవం ఉండి ఎమ్మెల్యే గా మంత్రి గా అనుభవం ఉన్న నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే సింగరేణి కార్మికుల పక్షాన ఓ ప్రశ్నించే గొంతుకల పని చేసి మీకు అండదండగా ఉంటానని, అందుకే కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్ రావు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, TBGKS నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :