Tuesday, 14 May 2024 07:38:56 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

రైతు ఆత్మహత్యకు కారణమైన రెవెన్యూ అధికారుల అరెస్ట్..

పరారీలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ సుమన్... - గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు

Date : 06 April 2024 07:12 PM Views : 1037

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జనగామ/బచ్చన్నపేట : - ... బచ్చన్నపేట/ఏప్రిల్6/అక్షరం న్యూస్: బచ్చన్నపేట మండలంలోని పడమటి కేశవపూర్ గ్రామానికి చెందిన రైతు కొమ్మాట రఘుపతి ఆత్మహత్యకు కారణమైన రెవెన్యూ అధికారులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. బచ్చన్నపేట ఎస్సై సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పడమటి కేశవపూర్ గ్రామానికి చెందిన రైతు రఘుపతికి భూమి పట్టా చేస్తా అంటూ అతని దగ్గర రూ. 4.50 లక్షల నగదు తీసుకొని చివరకు తమకు పట్టా కాదని చేతులెత్తేశారు. దీంతో మనస్తాపం చెందిన రఘుపతి చెట్టుకురేసుకుని ఇటీవల ఆత్మహత్యకు చేసుకున్నాడని తెలిపారు. అతని మృతికి కారణమైన రెవెన్యూ అధికారులు సర్వేయర్ కుక్క రవీందర్ అరెస్టు చేసి కోర్టు లో హాజరుపరచగా మెజిస్ట్రేటివ్ రిమాండ్ విధించారని తెలిపారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన సీనియర్ అసిస్టెంట్ కొలిపాక సుమన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు ముమ్మారంగా చేపట్టామని అన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :