Tuesday, 14 May 2024 03:05:40 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

ఇంటర్ ఫలితాల్లో భద్రాచలం మైనారిటీ గురుకులం బాలురకళాశాలవిద్యార్థుల ప్రభంజనం

.

Date : 25 April 2024 07:51 AM Views : 59

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం /ఏప్రిల్ 24/ అక్షరం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో భద్రాచలం మైనార్టీ గురుకులం కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకు మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారని కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ లాల్ హట్కర్ తెలిపారు. ఇంటర్ రెండవ సంవత్సరం లో హెచ్ ఈ సి మరియు సి ఈ సి నుండి 19 కి గాను 18 ఉత్తీర్ణులయ్యారని, మొదటి సంవత్సరం లో హెచ్ ఈ సి మరియు సి ఈ సి నుండి 27 కు గాను 26 ఉత్తీర్ణులయ్యారని తెలిపారు, ఇందులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం నందు విద్యార్థులు 1000కి గాను 940, 898, 890, 881, 876, 872, 857 మార్కులు సాధించారని, ప్రథమ సంవత్సరం నుండి 500కు గాను 450,444, 433, 432, 429, 428, 419 మార్కులు సాధించారని, వీరియందు 70 శాతం విద్యార్థులు ఏ గ్రేడ్ మరియు మిగతా వారు బి గ్రేడ్ సాధించారని తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ప్రణాళికా బద్దంగా, ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ పరీక్షలకు సన్నద్ధం చేయడం వల్లనే మారుమూల గ్రామాలనుండి వచ్చిన అతి సాధారణ విద్యార్థులచే ఇంగ్లీష్ మీడియం లో రాష్ట్రస్థాయి ఫలితాలు సాధించగలిగామని తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతు విద్యతో పాటు, చక్కని ఆహారం, క్రీడలు, ఇతర మనోవికాసానికి చెందిన కార్యక్రమాలు, ఇంటర్ తర్వాత ఉన్నత చదువులు కోసం కేంద్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లో ఎల్.ఎల్.బి, సి ఎ, సీఎంఏ, సి యు ఈ టి వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ సదుపాయాలను పేద మైనారిటీ మరియు మైనార్టీయేతర విద్యార్థులు ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రిన్సిపాల్ కోరినారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించి, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం హెచ్ ఈ సి మరియు సి ఈ సి నందు వచ్చే విద్యాసంవత్సరానికి గాను అడ్మిషన్లు జరుగుతున్నవని, అడ్మిషన్ల కొరకు 9490365635, 9703072559 నంబర్లకు సంప్రదించగలరని కోరారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :