Tuesday, 14 May 2024 02:45:57 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

కార్మిక అన్నలంతా అదరించండి.... ఎంపి గా గెలిపించండి

మాజీమంత్రి పెద్దపల్లి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్.

Date : 23 March 2024 08:03 PM Views : 470

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : .. గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/మార్చి 23/అక్షరం న్యూస్: కార్మికుల కష్టాలు తెలిసినవడను... మీ అందరికి నేను ఒకడిని రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో తనను ఆదరించాలని ఎంపిగా గెలిపించాలని బీ.ఆర్.ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్మికులను కోరారు. శనివారం 11 ఏ ఇంక్లైన్లో కార్మికులను కలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సింగరేణి కార్మికునిగా పని చేశానని సింగరేణి కార్మికులు అంటే తనకు ఎంతో అభిమానం అని మీలో ఒకనిగా తనును ఆదరించి ఎంపీగా అవకాశం ఇవ్వాలన్నారు. సింగరేణి అభివృద్ధి కోసం కార్మికుల శ్రేయస్సు కోసం ఆర్నిశలు పాటుపడతానని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కార్మికుల బాధలు కష్టాలు నష్టాలను స్వయంగా చూశానని తనకు సింగరేణి కార్మికుల శ్రమ దోపిడీ ఏ విధంగా ఉంటుందో తెలుసు అని ఒక కార్మికునిగా మీలో ఒకనిగా మీ తమ్ముని వలె అన్న వలె కొడుకు వలే భావించి తనకు అవకాశం కల్పిస్తే సింగరేణి కార్మికుల హక్కుల సాధనె లక్ష్యంగా పనిచేస్తానని ఢిల్లీ లెవెల్ లో సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ దిశగా వెళ్లకుండా కాపాడుకుంటానని కార్మికులకు హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులు కొంతమంది అవకాశవాదులు వచ్చి ఏదో చెప్తారని వారిని నమ్మి మోసపోవద్దని ఒక ఇంటి బిడ్డగా తమకు అవకాశం కల్పించాలని కొప్పుల ఈశ్వర్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల కోసం తాను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో సమస్యలు పరిష్కారం చేశానన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సింగరేణి కార్మికులను బార్డర్లో సైనికులు లాగా గుర్తించి సింగరేణి కార్మికుల శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేశారని చందర్ గుర్తు చేశారు కొప్పుల ఈశ్వర్ కి అవకాశం కల్పించి ఎంపీగా గెలిపించుకోవాల్సిన అవసరం సింగరేణి కార్మికులపై ఉందని కోరుకంటి చందర్ కార్మికులను కోరారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :