Tuesday, 14 May 2024 02:03:49 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

హనుమాన్ జయంతి సందర్భంగా సర్వదేవతా విశేష శోభాయాత్ర

.

Date : 23 April 2024 09:20 PM Views : 691

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ ఏప్రిల్ 23--స్వప్తి శ్రీ చాంద్రమానేని శ్రీ కోద్రీ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత రుతువు చైత్రమాసం సశుక్ల పక్ష పూర్ణిమ తిథి భౌమ వానరం జయ (మంగళ) వారం శ్రీమత్ ఉత్తరాది హనుమత్ జయంతి సందర్భంగా మండలంలోని హిందూ సనాతన దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాల ఉత్సవమూర్తులను 24 మంది శాస్త్రి వాయిద్య కళాకారులు సన్నాయి మేళ తాళాలతో తేగడ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం నుండి భారీ ఊరేగింపుగా బయలుదేరి మండలంలోని 30 దేవాలయాల ఉత్సవమూర్తులను సమన్వయం చేసుకుంటూ రైస్ పేట శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద నుంచి గ్రామంలోని ప్రముఖ దేవాలయాలను కలుపుకుంటూ పుర వీధుల గుండా శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం వరకు భారీ శోభాయాత్ర ను ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్ర లో ఆశుకోళ్ళ సాంబయ్య ( నరసరావుపేట గుంటూరు) బృందం వారిచే శోభాయాత్రకు వన్నె తెచ్చే విధంగా నాట్యములతో నృత్య ప్రదర్శనను నిర్వహించారు. ఆరేపల్లి అంజి (చీరవెల్ల) వారిచే విశేష వాయిద్య ప్రదర్శన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని నాయకుల కొత్తూరు వారిచే చిడతల చెక్క భజనలతో శివ్వారపు వీర భోగ చారి ఈశ్వరమ్మ దంపతుల సారథ్యంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :