Tuesday, 14 May 2024 11:55:43 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

మడికొండలో జరిగే జన జాతర సభను జయప్రదం చేయండి.

-జిల్లా కాంగ్రెస్ నాయకులుసాయిలి ప్రభాకర్.

Date : 23 April 2024 04:23 PM Views : 101

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్/ గీసుకొండ : వరంగల్ జిల్లా /సంగెం /గీసుగొండ /ఏప్రిల్ 23/అక్షరం న్యూస్. కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ పరిధి మడికొండలో బుధవారం సాయంత్రం 4 గంటలకు జరగబోయే కాంగ్రెస్ జన జాతర సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు యూత్ కాంగ్రెస్ ఐ ఎన్ టి యు సి కిసాన్ సెల్ మహిళా కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ మైనార్టీ విభాగం ఎస్సీ, సెల్ బీసీ సెల్, ఎస్టీ సెల్ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు ప్రజలు యువతి యువకులు, మేధావులు ప్రజాసంఘాల నాయకులు స్వచ్ఛందంగా ఈ యొక్క జన జాతర సభకు వచ్చి బహిరంగ సభను జయప్రదం చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు సాయిలి ప్రభాకర్ కోరారు ఈ యొక్క బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర రథసారథి రేవంత్ రెడ్డి మరియు ఏఐసిసి నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించుతూ పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించవలసిన విధి విధానాలను వివరిస్తారు, కావున ఈ యొక్క బహిరంగ సభను ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి దిగ్విజయంగా జయప్రదం చేయాలని ప్రభాకర్ కోరారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :