Wednesday, 15 May 2024 03:43:25 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

పోటా పోటీగా ఇద్దరు కాంగ్రెస్ నేతల నామినేషన్లు..

ఇద్దరిలో కాంగ్రెస్ బీఫామ్ ఎవరికి..? ఉత్కంఠను రేపుతున్న కరీంనగర్ ఎంపీ స్థానం అయోమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు

Date : 24 April 2024 10:08 PM Views : 84

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హన్మకొండ/భీమదేవరపల్లి : హనుమకొండ/భీమదేవరపల్లి/ఏప్రిల్ 24 (అక్షరం న్యూస్): క‌రీంన‌గ‌ర్ కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థి అల్గిరెడ్డి ప్ర‌వీణ్ రెడ్డి బుధ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి ప్ర‌వీణ్ రెడ్డి నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో భీమదేవరపల్లి మండలానికి చెందిన అల్గిరెడ్డి అనుచ‌రులు పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ త‌ర‌పున క‌రీంన‌గ‌ర్ ఎంపీ స్థానానికి వెలిచాల రాజేంద‌ర్ రావు రెండు రోజుల క్రితం నామినేష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇంకా ఖరారు చేయకున్నా కరీంనగర్ ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వెలిచాల రాజేందర్ రావు, అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అయోమ‌యానికి గుర‌వుతున్నారు. క‌రీంన‌గ‌ర్ ఎంపీ స్థానానికి పోటీ చేయ‌బోయే అస‌లైన అభ్య‌ర్థి ఎవ‌రనేది తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. క‌రీంన‌గ‌ర్ ఎంపీ సీటు ఎవ‌రు నెగ్గించుకుంటార‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కాంగ్రెస్ అధిష్టానం బీఫామ్ ను ఎవరికి కేటాయిస్తుందో వేచి చూడాల్సిందే.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :