అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మార్చి 15(అక్షరం న్యూస్) గంగారం మండల కేంద్రము లో ని కోమట్లగూడెం సీతారామచంద్రస్వామి ఆలయం లో ఈనెల 17న తేదీ న శ్రీ రామనమీసీతారాముల కళ్యాణం సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు 16 వ తేదీన పాలపురక తీసుకువచ్చి అలంకరించడం భద్రాచలం నుంచి వచ్చిన తలంబ్రాలు తీసుక రావడం రామాలయంలో పసుపురంనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగుతుందని ఆలయ చైర్మన్ సైపా సురేష్ తెలిపారు 17తేది కళ్యాణం18వ తేదీ రామాలయం ప్రత్యేక పూజ కార్యక్రమాలు అదే రోజు రాత్రి నాగవల్లి కార్యక్రమం కలదు నాగవల్లి సందర్భంగా 21రజాల ప్రసాదాలు తదితగా కార్యక్రమాలు కలదు 17 తేదీ న సీతామాచం(ద స్వామి కళ్యాణ కలదు భక్తుల కోసం రామాలయం లో తాగునీటి వసతి చలువ పందిర్లు క్యూలైన్ లో ఏర్పాటు చేపట్టడం జరిగుతుంది అలాగే కళ్యాణం రోజున మహాఅన్నదాన కార్యక్రమం కలదు ఈకార్యక్రమంలో ప్రధాన అర్చకుడు సునారి వెంకటేశ్వర్లు వైఎస్ చైర్మన్ (ప్రతాపాన్ని శ్రీ కాంత్ డైరెక్టర్లు (ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily