Tuesday, 14 May 2024 10:59:08 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

శ్రీ సీతారామాచం(దస్వామి కళ్యాణ మహోత్సవముకు ముస్తాబైన కోమట్లగూడెం రామాలయం

.

Date : 15 April 2024 12:36 PM Views : 145

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మార్చి 15(అక్షరం న్యూస్) గంగారం మండల కేంద్రము లో ని కోమట్లగూడెం సీతారామచంద్రస్వామి ఆలయం లో ఈనెల 17న తేదీ న శ్రీ రామనమీసీతారాముల కళ్యాణం సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు 16 వ తేదీన పాలపురక తీసుకువచ్చి అలంకరించడం భద్రాచలం నుంచి వచ్చిన తలంబ్రాలు తీసుక రావడం రామాలయంలో పసుపురంనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగుతుందని ఆలయ చైర్మన్ సైపా సురేష్ తెలిపారు 17తేది కళ్యాణం18వ తేదీ రామాలయం ప్రత్యేక పూజ కార్యక్రమాలు అదే రోజు రాత్రి నాగవల్లి కార్యక్రమం కలదు నాగవల్లి సందర్భంగా 21రజాల ప్రసాదాలు తదితగా కార్యక్రమాలు కలదు 17 తేదీ న సీతామాచం(ద స్వామి కళ్యాణ కలదు భక్తుల కోసం రామాలయం లో తాగునీటి వసతి చలువ పందిర్లు క్యూలైన్ లో ఏర్పాటు చేపట్టడం జరిగుతుంది అలాగే కళ్యాణం రోజున మహాఅన్నదాన కార్యక్రమం కలదు ఈకార్యక్రమంలో ప్రధాన అర్చకుడు సునారి వెంకటేశ్వర్లు వైఎస్ చైర్మన్ (ప్రతాపాన్ని శ్రీ కాంత్ డైరెక్టర్లు (ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :