Tuesday, 30 April 2024 03:22:44 AM
 Breaking
     -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..      -> చెట్టును డీకొన్న కారు ఒకరు మృతి, మరొకరికి స్వల్ప గాయాలు ..      -> రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపిన  కలెక్టర్ ప్రియాంక అల :..      -> దాతృత్వం-ధార్మిక చింతన కలిస్తే ''రంజాన్ పండుగ..      -> సైబర్ నేరాలపై పాఠశాలలో అవగాహన ..      -> వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ..      -> ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యే పై చర్యలేవి - ఆధారాలతో ఫిర్యాదు చేసి పది రోజులు గడుస్తున్నా చర్యలు శూన్యం..      -> యువకులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్న రవీందర్. ..      -> రామగుండం కమిషనరేట్ లో హోలీ సంబరాలు. హోలీ సంబరాల్లో రామగుండం సిపిఎం శ్రీనివాసులు ఐపీఎస్.,(ఐజి) పోలీస్ అధికారులు సిబ్బంది...      -> అన్ని దానాల్లోకెళ్లా ఉత్తమమైనది "నీటి" దానం మొహమ్మద్ (స.అ సం)..

శ్రీ సీతారామాచం(దస్వామి కళ్యాణ మహోత్సవముకు ముస్తాబైన కోమట్లగూడెం రామాలయం

.

Date : 15 April 2024 12:36 PM Views : 130

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మార్చి 15(అక్షరం న్యూస్) గంగారం మండల కేంద్రము లో ని కోమట్లగూడెం సీతారామచంద్రస్వామి ఆలయం లో ఈనెల 17న తేదీ న శ్రీ రామనమీసీతారాముల కళ్యాణం సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు 16 వ తేదీన పాలపురక తీసుకువచ్చి అలంకరించడం భద్రాచలం నుంచి వచ్చిన తలంబ్రాలు తీసుక రావడం రామాలయంలో పసుపురంనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగుతుందని ఆలయ చైర్మన్ సైపా సురేష్ తెలిపారు 17తేది కళ్యాణం18వ తేదీ రామాలయం ప్రత్యేక పూజ కార్యక్రమాలు అదే రోజు రాత్రి నాగవల్లి కార్యక్రమం కలదు నాగవల్లి సందర్భంగా 21రజాల ప్రసాదాలు తదితగా కార్యక్రమాలు కలదు 17 తేదీ న సీతామాచం(ద స్వామి కళ్యాణ కలదు భక్తుల కోసం రామాలయం లో తాగునీటి వసతి చలువ పందిర్లు క్యూలైన్ లో ఏర్పాటు చేపట్టడం జరిగుతుంది అలాగే కళ్యాణం రోజున మహాఅన్నదాన కార్యక్రమం కలదు ఈకార్యక్రమంలో ప్రధాన అర్చకుడు సునారి వెంకటేశ్వర్లు వైఎస్ చైర్మన్ (ప్రతాపాన్ని శ్రీ కాంత్ డైరెక్టర్లు (ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :