Tuesday, 14 May 2024 10:40:46 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

బీజేపీ లో చేరిన బీఆర్ఎస్ యువజన నాయకుడు మంద శ్రీరామ్

బండి సంజయ్ సమక్షంలో మంద శ్రీరామ్ ఆధ్వర్యంలో బీజేపీ లో చేరిన -150 మంది యువకులు, మహిళలు

Date : 24 April 2024 04:33 PM Views : 573

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : - చొప్పదండి/ కరీంనగర్,ఏప్రిల్ 24 (అక్షరం న్యూస్ ) కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణం లోని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్ జరిగిన బీజేపీ సమావేశం లో కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు మంద శ్రీరామ్ బీజేపీ లో చేరారు. మంద శ్రీరామ్ తో పాటు 15 మంది యువకులు, మహిళలు కూడా బీజేపీ లో చేరారు. ఈ సందర్బంగా బీజేపీ లో చేరిన మంద శ్రీరామ్ మాట్లాడుతూ బీజేపీ పట్ల, దేశ రక్షణ లో ప్రధాని మోడీ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు నచ్చి, అలాగే మోడీ ప్రధాని అయిన తర్వాతనే భారత దేశం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ముందుకు పోతుందని, ఇవన్నీ నచ్చి బీజేపీ పట్ల ఆకర్షతులమై తను, తనతో పాటు యువకులు, మహిళలు అందరమూ బారతీయ జనతా పార్టీ లో చేరామని అన్నారు . అలాగే రాబోయే రోజుల్లో తన వంతుగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కి కృషి చేస్తానని అన్నారు. ఈ యొక్క కార్యక్రమం లో అధిక సంఖ్య లో యువకులు, మహిళలు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :