Wednesday, 15 May 2024 04:17:47 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

ఉర్దూ ఘర్ ను అభివృధి చేసి పేద ప్రజల శుభకార్యాలకు అందుబాటులోకి తెస్తా

ఉర్దూ ఘర్ ప్రెసిడెంట్ గా పూర్తి బాధ్యతలు స్వీకరించిన : నయీమ్ ఖురేషి

Date : 30 March 2024 08:51 PM Views : 143

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ● భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం /మార్చి.30/ అక్షరం న్యూస్; ఉర్దూ ఘర్ ను మరింత అభివృధి చేసి పేద ప్రజలకు తక్కువ ధరలో శుభకార్యాలు జరుపుకునేందుకు అందుబాటులోకి తెస్తానని నూతన ప్రెసిడెంట్ నయీమ్ ఖురేషి అన్నారు. ఇందులో భాగంగా పాత కమిటీ నుంచి ప్రెసిడెంట్ నయీమ్ ఖురేషి నూతన కమిటీ సంభ్యులైన వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మేహెముద్, సెక్రటరీ ఎండీ.షరీఫ్, కోశాధికారి జావీద్ సాటే తో కలిసి ఉర్దూఘర్ లో పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా నయీమ్ ఖురేషి మాట్లాడుతూ త్వరలో ఉర్దూ ఘర్ డైలీ రెంట్ విది విధానాలను, ప్రజలకు తెలియ పరస్తానని, ఈ యొక్క అవకాశం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మ్మెల్యే కూనంనేని సంబశివరావు కు, సాబీర్ పాషా కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పూర్వ కమిటీ ప్రెసిడెంట్ అన్వార్ , యకూబ్, మరియు మెంబర్స్ ఈ యొక్క కారిక్రమంలో పాల్గొని నూతన ప్రెసిడెంట్ నయీమ్ ఖురేషి కి శుభాకాంక్షలు తెలిపారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :