అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ● భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం /మార్చి.30/ అక్షరం న్యూస్; ఉర్దూ ఘర్ ను మరింత అభివృధి చేసి పేద ప్రజలకు తక్కువ ధరలో శుభకార్యాలు జరుపుకునేందుకు అందుబాటులోకి తెస్తానని నూతన ప్రెసిడెంట్ నయీమ్ ఖురేషి అన్నారు. ఇందులో భాగంగా పాత కమిటీ నుంచి ప్రెసిడెంట్ నయీమ్ ఖురేషి నూతన కమిటీ సంభ్యులైన వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మేహెముద్, సెక్రటరీ ఎండీ.షరీఫ్, కోశాధికారి జావీద్ సాటే తో కలిసి ఉర్దూఘర్ లో పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా నయీమ్ ఖురేషి మాట్లాడుతూ త్వరలో ఉర్దూ ఘర్ డైలీ రెంట్ విది విధానాలను, ప్రజలకు తెలియ పరస్తానని, ఈ యొక్క అవకాశం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మ్మెల్యే కూనంనేని సంబశివరావు కు, సాబీర్ పాషా కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పూర్వ కమిటీ ప్రెసిడెంట్ అన్వార్ , యకూబ్, మరియు మెంబర్స్ ఈ యొక్క కారిక్రమంలో పాల్గొని నూతన ప్రెసిడెంట్ నయీమ్ ఖురేషి కి శుభాకాంక్షలు తెలిపారు.
.
Aksharam Telugu Daily