Tuesday, 14 May 2024 03:38:10 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్న ఒక్కరు చలివేంద్రం మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేయడం లేదు

స్వచ్ఛంద సంఘాలు ముందుకొచ్చి పేదల ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏకం కావాలి.లలిత శ్రీ. చలివేంద్రం మజ్జిగ కేంద్రం ప్రారంభిస్తాం. లలిత శ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు లలిత శ్రీ.

Date : 30 March 2024 08:54 PM Views : 420

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : . గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/మార్చి 30/అక్షరం న్యూస్: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పుట్టుకొచ్చిన కరోనా సమయంలో సేవలందించి డబ్బే ప్రధానంగా పనిచేసిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు కనుమరుగైపోయాయి. మండుటెండల తో జనాలు బెంబేలెత్తుతుంటే కూలీలు సంఘటిత అసంఘటిత కార్మికులు వలస కూలీలు పనులు చేస్తూ ఎండ తీవ్రత కు దాహార్తిని తీర్చే చలివేంద్రం లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కేవలం తాము చేసిన సేవలను జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ వద్ద స్థలాల కోసం వినతి పత్రం పెట్టడమే తప్ప స్వచ్ఛందంగా సేవ చేద్దామని ఆలోచన లేకపోవడం గమనార్ధం. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి కార్మికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వెలబడుతుంది.లక్ష్మీ నగర్ లో వ్యాపార కేంద్రాల్లో హాస్పిటల్స్ కు వచ్చే పేషెంట్లకు మహిళలకు కూలీలకు ఎంతో ఉపయోగపడే విధంగా మజ్జిగ కేంద్రాలు చలివేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు కూడా దృష్టి సారించకపోవడం శోచనీయం. గతంలో కొన్ని వ్యాపార సంస్థలు చలివేంద్రాలు నిర్వహించిన వ్యాపారమే ప్రధానంగా వేసవి దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ................ లలిత శ్రీ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సేవలు.. గత 11 సంవత్సరాలుగా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరుపేదలను కొడుకులను ఇంటి యజమానులను కోల్పోయిన కొంతమంది భాగ్యల పాలిట ఆపన్న హస్తము అందిస్తూ నేనున్నానంటూ కరోనా సమయంలో నిత్యవసర వస్తువులు బియ్యం పంపిణీ చేస్తూ అన్నదానాలు చేస్తూ ఇప్పటికి సేవలందిస్తున్న లలిత శ్రీ ఫౌండేషన్ వేసవి కాలం దృష్ట్యా మండుటెండలకు దాహార్తికి గొంతెందుతూ తపించిపోయే పేద ప్రజల కోసం మహిళల కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తాను త్వరలోనే మజ్జిగ కేంద్రం మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.మండుటెండల్లో పేదల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛందంగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె కోరారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :