అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మార్చి 28 (అక్షరం న్యూస్) గంగారం మండలం లోని కోమట్లగూడెం గ్రామ పంచాయతీ యస్ టి కాలనీ లో సిసి రోడ్ 100 మీటర్ల లకు 5 లక్షల రూపాయలు మంజూరు అయింది అయితే గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంక్ వాడుకుంటున్న కాంట్రాక్టర్లు పంచాయతీ రాజ్ ఏఇ యశ్వత్ కాంట్రాక్టర్లు కుమ్మక్కయి (పజలకు ఉపయోగ పడకుండా రోడ్ పని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు దీనిపై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు
.
Aksharam Telugu Daily