Tuesday, 14 May 2024 09:40:30 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

అట్టహాసంగా ఆల్ఫోర్స్ వార్షికోత్సవ వేడుకలు...

.

Date : 29 March 2024 07:41 AM Views : 181

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : హుస్నాబాద్ /సిద్దిపేట మార్చి28(అక్షరం న్యూస్ ) హుస్నాబాద్ పట్టణంలోని అల్ఫోర్స్ పబ్లిక్ స్కూల్లో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమానికి ఆల్ఫోర్స్ విద్య సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు భాగ్యరెడ్డి, రత్నమాల హాజరయ్యారు. అనంతరం అల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల స్థాయి అనేది ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైనదని, క్రమశిక్షణతో శ్రద్ధతో చదువు పై ఆసక్తిని కనపరిస్తే విద్యార్థులు అద్భుత ఫలితాలు పొందగలుగుతారని తద్వారా తమ లక్ష్యాలను చేరుకోగలుగుతారని అన్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థలు విజయాలకు ప్రతీకలని, విద్య ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకై బాటలు వేస్తున్న అల్ఫోర్స్ తెలంగాణ రాష్ట్రానికి తలమాచికమని కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యఅతిధులు ప్రసంగించారు. ఇట్టి వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపాల్, బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :