అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల/ గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల/గంభీరావుపేట/ ఏప్రిల్5(అక్షరం న్యూస్) గంభీరావుపేట మండలం ఎంపీపీ వంగ కరుణ సురేందర్ రెడ్డి కుమార్తె వివాహం బుధవారం జరగగా నూతన దంపతులను ఆశీర్వదించి లింగన్నపేట గ్రామంలో చింతల కిష్టయ్య భూదేవ దంపతుల కూతురు లాస్య కరుణాకర్ వివాహానికి మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హాజరై ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఆయన వెంట మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్.టేస్కబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు.సిరిసిల్ల బిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య.మండల టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily