అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/మార్చి 26/అక్షరం న్యూస్: అర్.జి.1 ఏరియా లో వార్షిక లక్ష్యం 43 లక్షల 80 వేలు మార్చి 24,2024 నాటికి సాధించినందుకు గాను జీఎం చింతల శ్రీనివాస్ అధికారులకు,యూనియన్ నాయకులకు,ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ఎన్.బలరాం ఐఆర్ఎస్ అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో సమిష్టి కృషితో రక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు.
.
Aksharam Telugu Daily