అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : . శంకరపట్నం/ కరీంనగర్/ ఏప్రిల్ 16( అక్షరం న్యూస్)కొత్తగట్టు,చింతలపల్లి, మోలంగుర్ గ్రామాలలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చేసిన అభివృద్ధి పనులను కరపత్రం ద్వారా కొత్తగట్టు,చింతలపల్లె,మొలంగూర్ లో భూత్ అధ్యక్షులు కోరెం ఆదిరెడ్డి,ములుగు మల్లేశం ఆధ్వర్యంలో గడపగడపకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు కొమురయ్య, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, కిసాన్ మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దాసరపు నరేందర్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు నూనె కొండల్ రెడ్డి, ఓ బి సి మోర్చ మండల ఉపాధ్యక్షుడు మడ్డి సంతోష్, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, జైపాల్ రెడ్డి,బిక్షపతి, హరికృష్ణ,సమ్మయ్య,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily